హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : బీటెక్, డిప్లొమా చదివే విద్యార్థులకు సువర్ణావకాశం. ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి ( AICTE ) పలు స్కాలర్షిప్లను తీసుకొచ్చింది. పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథలు, అమర జవాన్ల పిల్లల కోసం మొత్తం మూడు రకాల స్కాలర్షిప్లను ఏఐసీటీఈ అందజేస్తున్నది. అర్హులైన విద్యార్థులు ఎన్ఎస్పీ లేదా ఏఐసీటీఈ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.50 వేల చొప్పున.. నాలుగేండ్ల పాటు రూ.2 లక్షల స్కాలర్షిప్ అందజేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
study in UK | విదేశాల్లో చదవాలని అనుకుంటున్నారా? అమెరికా కంటే యూకే బెటర్.. కారణమిదే
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
మహిళలకు గూగుల్ స్కాలర్షిప్స్