స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి ధర్నాచౌక్ వరకు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిర
అమెరికాలో చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది. కానీ అక్కడ సీటు లభించడమే కష్టతరం అనుకుంటే.. తమిళనాడుకు చెందిన ప్రణవ్ మాత్రం ఏకంగా రూ.3.55 కోట్ల ఉచిత స్కాలర్షిప్ పొందారు.
Pranav Ilango : తమిళనాడుకు చెందిన ప్రణవ్ ఇలాంగో అనే 17 ఏళ్ల ఒక విద్యార్థి అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకునే ఛాన్స్ కొట్టేశాడు. అది కూడా రూ.3.55 కోట్ల స్కాలర్షిప్తో. అంటే.. నాలుగే�
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి సర్కార్ సర్వ నాశనం చేస్తున్నదని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం నల్లగొండలోని లయన్స్ భవనం�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం చేపట్టిన నిరసనలో విద్యార్థులు
తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యాసంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 7ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజ�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్వీ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్ట�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చే యాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేష న్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులుయాదవ్ డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ శుభవార్త చెప్పారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు మార్చి31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 10.89 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా, 7.82లక్షల �