విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
రాష్ట్రంలోని బీడి, సినీ, లైమ్స్టోన్, డోలమైట్, మైకా, ఐరన్ ఓర్, మాంగనీస్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లల విద్యకు స్కాలర్షిప్ కోసం నవంబర్ 30 వరకు www.scholarships.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (MLC Kavitha) కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (SOM) ఫౌండేషన్ ద్వారా ఆడబ�
హర్యానాకు చెందిన నిట్ విద్యార్థి ఎనిమిది కోట్ల రూపాయల విదేశీ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. హమీర్పూర్లోని నిట్లో ఫిజిక్స్, ఫొటోనిక్స్ సైన్స్లో ఎంఎస్సీ విద్యార్థి దీపక్ భరద్వాజ్ యూకేకు చెందిన �
ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక ప్రోద్బలంతో వేలాదిమంది యువతీయువకులు కలల్ని సాకారం చేసుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు బ్రాహ్మణ పరిషత్ ద్వారా అర్హులైన ఒక్కొక్కరికి రూ.20లక్షల మేర సాయం అందుత�
స్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద�
చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శ�
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు తొలగిస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత