హర్యానాకు చెందిన నిట్ విద్యార్థి ఎనిమిది కోట్ల రూపాయల విదేశీ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. హమీర్పూర్లోని నిట్లో ఫిజిక్స్, ఫొటోనిక్స్ సైన్స్లో ఎంఎస్సీ విద్యార్థి దీపక్ భరద్వాజ్ యూకేకు చెందిన �
ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక ప్రోద్బలంతో వేలాదిమంది యువతీయువకులు కలల్ని సాకారం చేసుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు బ్రాహ్మణ పరిషత్ ద్వారా అర్హులైన ఒక్కొక్కరికి రూ.20లక్షల మేర సాయం అందుత�
స్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద�
చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శ�
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు తొలగిస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత
ప్రతీ పేద బిడ్డ ఉన్నత చదువు కల సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు సాయమందిస్తున్నది. ఆర్థిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థ్థి విదేశీ విద్యకు దూరం కాకూడదని ఉపకార వేతనంతో కొండంత భరోసానిస్తున్నది. గత పాలకుల హయాంలో �
బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప�
సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. తన పేరు మీద ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. 2019లో ఇది ప్రారంభించారు. షారుఖ్ ఆర్థిక సహాయంతో ఇండియ�
ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలి? ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి? ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి? ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది? అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా సర్కారు స్�
జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా అదనప
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�