రాష్ట్రంలో 3 విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు గురువారం ఒక ప్రకటనలో డ�
ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 78 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు రూ.232 కోట్లు రావాల్సి ఉంది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడు
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్బండ్ నుంచి విద్యార్థి సంఘ �
స్కాలర్షిప్ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. 58 మంది పిల్లలకు రూ.14.87 లక్షల స్కాలర్షిప్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇన్ఛార్జి వెల్ఫేర్ అడిషనల్ డీజీపీ అభిలాష్�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారులు మా�
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
రాష్ట్రంలోని బీడి, సినీ, లైమ్స్టోన్, డోలమైట్, మైకా, ఐరన్ ఓర్, మాంగనీస్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లల విద్యకు స్కాలర్షిప్ కోసం నవంబర్ 30 వరకు www.scholarships.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (MLC Kavitha) కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (SOM) ఫౌండేషన్ ద్వారా ఆడబ�