ఒకవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు తొలగిస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత
ప్రతీ పేద బిడ్డ ఉన్నత చదువు కల సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు సాయమందిస్తున్నది. ఆర్థిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థ్థి విదేశీ విద్యకు దూరం కాకూడదని ఉపకార వేతనంతో కొండంత భరోసానిస్తున్నది. గత పాలకుల హయాంలో �
బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప�
సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. తన పేరు మీద ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. 2019లో ఇది ప్రారంభించారు. షారుఖ్ ఆర్థిక సహాయంతో ఇండియ�
ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలి? ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి? ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి? ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది? అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా సర్కారు స్�
జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా అదనప
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�
మహిళల కోసం ‘గూగుల్ జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్’ ప్రకటన విడుదలైంది. అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదైనా ఆసియా పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు దరఖాస్తు చేస�
కాటారం:ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ను వినియోగించుకునేలా ప్రతీ పాఠశాల దరఖాస్తులు చేసుకోవాలని ధన్వాడ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గంట రాజబా�
Scholarship Name 1: NSP Pre Matric Scholarships Scheme for Minorities 2021-22Description: NSP Pre Matric Scholarships Scheme for Minorities 2021-22 is an initiative for the students of Class 1 to 10 of minority communities. The scholarship aims to encourage parents of minority communities to send their kids to school by funding the school education of their […]
అర్హత సాధిస్తే చాలు..ప్రభుత్వ ఖర్చుతో విదేశాలకు.. ఎస్సీ విద్యార్థులకు వరం అంబేద్కర్ విదేశీ విద్యా నిధి రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో మేడ్చల్ జిల్లా ఈ సంవత్సరం 21 మంది ఎంపిక అర్హత సాధిస్తే చాలు..ప్రభు�
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ.. సరైన వసతులు, ఆర్థిక వెసులుబాట్లులేని వారికి ఉచితంగా కోచింగ్ స్కాలర్షిప్స్ అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు.‘సంభవం