జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొ�
B.Tech | ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవాలన్న మీ కల నెరవేరలేదా? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారా? ఏదో ఓ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీరు ఉద్యోగం చేసుకొంటూనే.. బీటెక్ చేయొచ్చు.
వచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫ స్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రా రంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. బీటెక్ సెకండియర్లో ల్యాటరల్ ఎంట్రీకి కూడా సెప్టెంబర్ 15 త�
AICTE కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై విధించిన మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షాకిచ్చింది. కాలేజీల్లో బోధించే 60 శాతం కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ)ను తప్పనిసరి చేసింది.
ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవచ్చు. అంతేగాక, నైపుణ్యాలను సాధించుకోవడంతోపాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల ప్రారంభించిన మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాల్లో ప్రవేశపెట్టిన యూజీ, పీజీ కోర్సులక�
Engineering | ఇంజినీరింగ్ విద్యార్థులకు లెక్కలు రావట్లేదట. ఇంజినీరింగ్ సబ్జెక్టుల కన్నా కూడా గణితం సబ్జెక్టు నేర్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో ఇం
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (గ్రాడ్యుయేషన్) కనీస వార్షిక ఫీజును కేంద్ర విద్యాశాఖ రూ.79,600గా నిర్ణయించింది. ఏడాదికి గరిష్ఠంగా రూ.1,89,800 వరకు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. �
పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�
హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవా�
‘నమస్తే తెలంగాణ’తో ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే నీట్ తరహాలో ఇంజినీరింగ్కు జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ