యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఒక సరికొత్త ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సోమవారం లోక్సభలో వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు.
రాష్ట్రంలోని 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో లోపాలుండటం, నిబంధనల ప్రకారం లేకపోవడంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వలేదు. 2025-26 విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అప్రూవల్స్ జారీచేస్తున్నది.
మూడేండ్లల్లోనే బీటెక్ పూర్తి చేయొచ్చు. ఆరో సెమిస్టర్ లేదంటే ఏడో సెమిస్టర్లోనే పూర్తిచేసుకోవచ్చు. ఈ సమయానికి 160 క్రెడిట్స్ను పొందాల్సి ఉంటుంది. మిగిలిన కాలాన్ని ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్/ప్రాజెక�
సీఎం సొంత నియోజకవర్గం లో ప్రారంభించిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతులొచ్చేనా..? వచ్చే విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ ఈ కాలేజీకి అనుమతులిస్తుందా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.
కొత్త ఇంజినీరింగ్ కాలేజీ లు నెలకొల్పడం, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు పొడిగింపును అఖిల భారత సాంకేతిక వి ద్యామండలి(ఏఐసీటీఈ) ప్రారంభించింది.
ఈ ఏడాది ఇంజినీరింగ్లో సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 4 వేలకు పైగా సీట్లకు గండిపడింది. ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు బుధవారంతో ముగియనున్నది. సర్కారు
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులు నిరాకరించడానికి కారణాలు చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అటానమస్ కాలేజీలు.. వీటినే స్వయంప్రతిపత్తి గల కాలేజీలంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది. వీటిలో ఇంజినీరింగ్, పీజీ, ఎంబీ�
సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్ర