హైదరాబాద్ : ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా కట్�
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
వెబ్సైట్లేవీ ఓపెన్కావు! కీబోర్డు, మౌస్ మాత్రమే పనిచేస్తాయి వెబ్క్యామ్ నిఘాలో విద్యార్థులు, పక్కచూపులు చూస్తే డిబార్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్డ్ ఎగ్జా
జేఎన్టీయూ అధికారుల యోచన హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ రంగంలో పరిశోధనలు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జేఎన్టీయూల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల పరీక్షలు యధాతథంగా నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పీ�
సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా ప్యాకేజింగ్ టెక్నాలజీకి అత్యంత ఆదరణ కనబడుతున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ప్లేస్మెంట్ లభిస్తున్నది. దీంతో ప్యాకేజింగ్ రంగంపై యువత ఆస�