ఇంజినీరింగ్ సిలబస్లో మార్పులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం న�
బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణ
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ అభిలాష్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 400మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూని�
పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు ఈ ఏడాది సిలబస్ను 30% తగ్గించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లోని 70% సిలబస్ నుంచే ప్రశ్నలిస్తారు.
హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవా�
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా జేఎన్టీయూ ముని క్యాంపస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎంసీపీఎల్)తో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా
కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లకు ఒకేసారి పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డీఎస్టీ సెక్రటరీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీ జరుపుకొంటున�
ఏటా 200 పరిశోధనలకు వీలుగా సెంటర్ సీఆర్ఎఫ్లో 50 లక్షల పరిశోధనా పరికరాలు అఫిలియేటెడ్ కాలేజీ విద్యార్థులకూ అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసేం�
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులకు మెరుగైన విద్యా విధానాన్ని అందించబోతుంది. ఇప్పటికే ఏఐ, ఎంఎల్, రోబొటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోట�
ఏఐ, రోబోటిక్, ఫార్మాలో యువతకు అపార అవకాశాలు గవర్నర్ తమిళిసై, జేఎన్టీయూ వీసీ నరసింహారెడ్డి జేఎన్టీయూలో మేగా జాబ్మేళా ప్రారంభం 50 వేలకు పైగా యువత హాజరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు చుట్టుపక్
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్