జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో ఏఐఎంఎల్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. మూడేండ్లుగా ఏఐఎంఎల్తో పాటు డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఈ కోర్సులకు విద్యార్థుల నుంచి విశే
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఏపీలో సోమవారం నిర్వహించిన రెండు సెషన్లకు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైనట్లు కన్వీన�
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం స�
కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ నిర్ణయం.. పరీక్షల్లో చాయిస్ ప్రశ్నల కొనసాగింపు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ
జేఎన్టీయూ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్ఎఫ్ఎస్ఎల్)తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జేఎన్టీ�
జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.
ఇంజినీరింగ్ సిలబస్లో మార్పులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం న�
బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణ
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ అభిలాష్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 400మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూని�
పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు ఈ ఏడాది సిలబస్ను 30% తగ్గించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లోని 70% సిలబస్ నుంచే ప్రశ్నలిస్తారు.
హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవా�
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా జేఎన్టీయూ ముని క్యాంపస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎంసీపీఎల్)తో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా
కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లకు ఒకేసారి పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డీఎస్టీ సెక్రటరీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీ జరుపుకొంటున�