బీటెక్ రెండో సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. 10 నుంచి తరగతులు ప్రారంభంకానుండగా, జూన్ 17 వరకు 10 వారాల పాటు మొదటి విడత, జూన్ 26 నుంచి ఆగస్టు 19 వరకు రెండో విడత క్లాసులు కొనసా
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది.
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు
TS PGECET | హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ శుక్రవారం టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్
Life Science University | రాష్ట్రంలో సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యం, భాషా ప్రావీణ్యం పెంచేందుకు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రాష్ట్రంతోపాటు దేశ,విదేశీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
TS EAMCET | టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసి�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్�