బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
TS EAMCET | టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసి�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్�
జేఎన్టీయూ హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విభాగంలోని సివిల్, మెకానికల్, ఈఈఈ,
ఒకే విద్యా సంవత్సరంలో రెండు రకాల డిగ్రీలు చేయడం వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జేఎన్టీయూలో యూజీసీ ఆడిటో�
జేఎన్టీయూ హైదరాబాద్ను మరింత మెరుగైన విధంగా అభివృద్ధి పరుచాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అకాడమిక్ అంశాలు, విద్యార్థులకు, టీచింగ్ ఫ్యాకల్టీకి పలు రకాల శిక్షణా కార�
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుతో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిశోధనా వసతులు తక్కువగానే ఉన్నాయి. రిఫరెన్స్ కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్న అభిప్రాయాలు య�
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఆయా రంగాల్లో విస్త్రత స్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తూ, సాంకేతిక విద్యా బోధనను అందుబాటులోకి తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్న జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ �