జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ఒకేసారి డబుల్ పీజీలను చదివే అవకాశం కల్పించింది. ఈ డ్యూయల్ పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర�
ఈ ఏడాది జనవరి 12న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల జిల్లాకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సి�
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరుచేసింది. మహబూబాబాద్(మానుకోట)తోపాటు ఖమ్మం జిల్లా పాలేరులో వీటిని ఏర్పాటుచేయనున్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జార
JNTU | పాలేరు(ఖమ్మం), మహబూబాబాద్లో జేఎన్టీయూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటెక్లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
JNTU | జేఎన్టీయూలో ఫుల్ టైమ్, పార్ట్టైమ్ పీహెచ్డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు సోమవారం �
వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి మంచి అవకాశమని జేఎన్టీయూ సివిల్ విభాగానికి చెందిన హెచ్వోడి ప్రొఫెసర్ డీ�
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలపై ఎంసెట్ విద్యార్థులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఆయా కళాశాలల్లో నాణ్యమైన విద్యా విధానం అందుబాటులో ఉంటుందని
యూనివర్సిటీలో కొత్త కోర్సులతో ప్రయోగాలు చేయడంపై జేఎన్టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్
TS EAMCET Results | టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు.