జేఎన్టీయూలో నూతన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఒక విద్యార్థి ఒకే విద్యాసంవత్సరంలో డ్యూయల్ డిగ్రీ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ
జేఎన్టీయూహెచ్ కూడా దసరా సెలవు తేదీలను ఈ నెల 13 నుంచి 26 వరకు ప్రకటించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమా ర్ కోరారు.
నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని ఉన్న సుల్తాన్పూర్ గ్రామం నేడు అందరికీ తలలో నాలుకలా మారింది.
ఈ ఏడాదికి ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్టియర్ విద్యాక్యాలెండర్ను జేఎన్టీయూ విడుదల చేసింది. 9 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. 23 నుంచి 28 వరకు దసరా సెలవుల�
BTech | భిన్న కాంబినేషన్ల మేళవింపుతో బీటెక్ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంస్కరణలు, మల్టీ డిసిప్లినరీలో భాగంగా బీటెక్లోనూ ఫైనాన్స్ కోర్సు�
పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)తోనే సివిల్ ఇంజినీరింగ్ కోర్సును జేఎన్టీయూ అందుబాటులోకి తేనున్నది. ఇందుకు స్వీడన్ బీటీహెచ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొన్నది. ఒప్పందం ప్రకారం..
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ఒకేసారి డబుల్ పీజీలను చదివే అవకాశం కల్పించింది. ఈ డ్యూయల్ పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర�
ఈ ఏడాది జనవరి 12న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల జిల్లాకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సి�