2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది.
TS EAPCET | ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంల�
టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జేఎన్టీయూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 2024-25 విద్యా సంవత్సర�
ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్లో నూతనంగా ప్రారంభించిన జేఎన్టీయూ కళాశాలల్లో ఈ ఏడాది అయినా సీట్లు నిండుతాయా? విద్యార్థులు చేరతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఈ రెండు కాలేజీల్లో 50 లోపు మంది
నూతన విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కాలేజీలకు గుర్తింపు జారీ ప్రక్రియను జేఎన్టీయూ వేగవంతం చేసింది. కాలేజీలు ఈ నెల 20లోపు జేఎన్టీయూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
JNTUH | హైదరాబాద్లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగా�
జేఎన్టీయూ హైదరాబాద్లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుక�
వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీకి చెందిన �
నిరుద్యోగులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జాబ్మేళా వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలను జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు.