ఏపీలోని అనంతపురంలో ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్యకు గురయ్యారు. నగరంలోని జేఎన్టీయూ ప్రవేశద్వారానికి ఎదురుగా ఉండే కాలనీలో నివాసముండే మూర్తిరావు ఖోకలే గతంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన�
ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర కోర్ కోర్సుల తరహాలోనే కొన్ని ఎమర్జింగ్ కోర్సులకు పలు కాలేజీలు గుడ్బై చెప్తున్నాయి. ఒకే విభాగంలోని అనుబంధ కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ పచ్చజెండా
రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలల
2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది.
TS EAPCET | ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంల�
టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జేఎన్టీయూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 2024-25 విద్యా సంవత్సర�
ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్లో నూతనంగా ప్రారంభించిన జేఎన్టీయూ కళాశాలల్లో ఈ ఏడాది అయినా సీట్లు నిండుతాయా? విద్యార్థులు చేరతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఈ రెండు కాలేజీల్లో 50 లోపు మంది
నూతన విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కాలేజీలకు గుర్తింపు జారీ ప్రక్రియను జేఎన్టీయూ వేగవంతం చేసింది. కాలేజీలు ఈ నెల 20లోపు జేఎన్టీయూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.