‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేష�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.
యూపీఎస్సీ విడుదల చేసిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ప్రొటెక్షన్ (సీఏపీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ ఫలితాల్లో రాష్ట్ర రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ స్టూడెంట్స్ హవా కొనసాగించ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారా�
లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తవుతుంది.
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
దీర్ఘకాల వారెంట్లతో సహా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)లను అమలు చేసిన స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందాన్ని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ అభినం దించారు. శనివారం అధికారులను సీఐడీ చీఫ్�
రాష్ట్రంలో అన్ని నేరాలు తగ్గుముఖం పట్టాయని, సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని క్రైం, ఫంక్షనల్ వర్టికల్స్పై పోలీస్ కమిషనర్లు, ఎస్పీల
డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్ పెడ్లర్స్పై పీడీ యాక్టు నమోదు చేస్తున్నా
Munugode Bypolls | మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో 35 సున్నిత