తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం సినిమా ఫక్కీలో ఓ యువతిని సుమారు వంద మందితో వచ్చి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగి న 10 గంటల్లోపే ఆమెను క్షేమంగా రక్�
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో తొలిరోజు గురువారం నిర్వహించిన ఈవెంట్స్ పోటీల్లో 44.5శాతం మంది అర్హత సాధించారు. ఈవెంట్స్కు 600మందికి గాను 483 మంది హాజరవగా 215మంది అర్హత సాధించారు. ఉదయం నాలుగున్నరకే �
ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి జిల
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు కొన్ని నెలలుగా శిక్షణ పొందిన అ భ్యర్థులు రాత పరీక్షకు 186 మంది అర్హత సాధించారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు తొలిరోజు 600
చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు �
గురువారం నుంచి పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ పరీక్షల కోసం మహబూబ్నగర్లోని స్టేడియం మైదానం సిద్ధమైంది.
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
పోలీస్ నియామకాల్లో కీలకమైన ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని కేయూ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్