బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న గంజాయి స్మగర్లను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డ�
నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్�
పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల�