Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�
వాహనాలకు సంబంధించి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.
గుట్టుచప్పుడు గాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని అరెస్తు చేసినట్లు మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ భీంరెడ్డి రాంరెడ్డి వెల్లడించారు
సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు పోలీ
Viral Video | ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్లో గల నాలుగంతస్తుల భవనం సోమవారం పేకమేడలా కూలిపోయింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచార�
రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, �
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�