వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకట్రెడ్డినగర్లో వివాహిత హత్య కేసును బొల్లారం పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో రెండో రోజు మహిళా అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలుపడం ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగా లకు అర్హత సాధించిన అదనపు అభ్యర్థులకు బుధవారం నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం �