జిల్లాలో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ప్రజలందరికీ మెరుగైన పోలీసు సేవలను అందించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు 24 గంటల పాటు నిరంతరం శ్రమిస్తున్నారు.
Aaftab Poonawala | సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్న�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన
పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి
మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో వృద్ధురాలు భీమనపల్లి అనంతమ్మ(72)ను హతమార్చి బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
షాద్నగర్ పట్టణంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని, మరో ఇద్దరిని షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు
‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్..’ తెలుగు సినిమాలో ఎంతో ఫేమస్ డైలాగ్ ఇది. పోలీస్ కొలువు కలలుకంటున్న లక్షల మంది యువత ఆ ఒక్క చాన్స్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ�