మాటలతో నమ్మించి.. మోసం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ఓ బాలికపై ఆరుగురు యువకులు (మైనర్లు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా
ఇటుక బట్టీల్లో కార్మికులను వేధిస్తున్న ఇటుక బట్టి యజమానిని మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.
ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనదారులు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఆర్టీసీ వాహనాలు నిలిచే జంక్షన్లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారు తాము పని చేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు.
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన కేసనపల్లి శ్రీకాంత్(41)
ఫిర్యాదుదారులు, పోలీసుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో అనేక మందిలో పోలీసుల పట్ల ఉన్న అపోహలు తొలిగి సదభిప్రాయం కలుగుతున్నది.
దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్త�
కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�
జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ కె.నర్సింహ అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్టౌన్, టూటౌన్, రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లతోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించార�
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�