Road Accidents | రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు.
పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ను అరెస్ట్ చేయడానికి ఆదివారం లాహోర్లోని జమన్ పార్క్లో ఉన్న ఆయన నివాసానికి పెద్దఎత్తున పోలీసులు తరలివచ్చారు.
జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుల ఛేదనకు సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్న�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈనెల 5న నిర్వహించనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర�
కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో