హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పేకాట ఆడుతున్న స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ
రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఒకే నెలలో వస్తున్నాయని ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్�
ఆపదలో అండగా నిలిచే పోలీసు అధికారులు ప్రజలకు బాసటగా నిలిచిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. అయితే ఓ చిన్నారి పోలీస్ అధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియోను (Viral Video) కేరళ పోలీసులు సోషల్ మీ
జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చ�
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్ర�
ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అమృత్పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.