బైక్ దొంగలు నలుగురిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు
FIFA World Cup | ఖతార్ వేదికగా అనూహ్య ఫలితాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో మరో సంచలనం నమోదైంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంకు 22వ ర్యాంకర్ మొరాకో షాక్
బంగారు నగలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఈ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటుందని భావిస�
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ క
tiger | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, కర్జెల్లి రేంజ్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా స్థానిక ప్రజలను
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
Rohit Bhati | డైలాగ్స్ , యాక్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ భాటి (రౌడీ భాటి) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొంతకాలంగా వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చెప్పినా వినని.. నిబంధనలు పాటించని వారిపై �
లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు