సిటీబ్యూరో, / హయత్నగర్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను హయత్నగర్ పోలీసులు బుధవారం పెద్ద అంబర్పేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
కంటైనర్లో సుమారు వెయ్యి కిలోల గంజాయితో వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడింది.