రాయికల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన వరస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. జగిత్యాలలో డీఎస్పీ దొంగతనాలకు పాల్పడిన దొంగల మ�
Thieves Gang Arrest | జల్సా లకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులుగా గల అంతరాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Man hacked to death | ఒక వ్యక్తిపై గ్యాంగ్ దాడి చేసింది. ఆ గ్యాంగ్ సభ్యులు కొడవళ్లతో ఆ వ్యక్తి వెంటపడ్డారు. కోర్టు బయట నరికి చంపారు. గ్యాంగ్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు, లాయర్లు పట్టుకున్నారు. కారును వెంబడించిన ప
Gang Attempts To Burn Woman Alive | వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. పక్కా సమాచారంతో ముప్పేట దాడికి పాల్పడ్డ పోలీసులు..పంటర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 1.12 కోట్ల
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
Sanjay Raut | సంజయ్ రౌత్ (Sanjay Raut) ను హత్య చేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. శుక్రవారం రాత్రి తన మొబైల్ ఫోన్కు ఈ మేరకు మెసేజ్, ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు.
హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం.... రాజస్తాన్కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హర�
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�
నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం..