కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు,
చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు �
ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటోలను దొంగిలిస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 ఆటోలు, 8 మొబైల్ ఫోన్లు, వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ప�
కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ ప�
బంగారు నగలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఈ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటుందని భావిస�
యూట్యూబ్లో చూసి.. 2 వేల రూపాయల నకిలీ నోట్లు తయారుచేసి, రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింట ర్, ఏడు సెల�
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �