ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ నిందితుల అర
బొటనవేలి పై ఉన్న నాలుగు గీతల క్లూతో సైబరాబాద్ పోలీసులు అత్యంత కిరాతక దొంగల ముఠాను గురువారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా 400 చోరీలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముఠాకు చె�
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�
రాజకీయ పార్టీల మీటింగ్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న తొమ్మిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీర�
మైసూరులోని బన్నూర్ ప్రాంతంలోని ఓ బార్లో ప్రత్యర్ధి గ్యాంగ్ ఓ వ్యక్తిపై బీరు బాటిల్స్తో దాడికి తెగబడింది. బార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
గట్టిగా అరవలేరు.. చూపు మందగించి ఉంటుంది..ఓపిక ఉండదు..ఎవరొచ్చారో అంతగా జ్ఞాపకం ఉండదు.. ఈ అంశాలే నేరస్తులకు పండుటాకులు టార్గెట్గా మారుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని..దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారు.