ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు
టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివర�
అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మద్నూర్ పోలీస్స్టేషన్లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలం�
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీచేసి పెట్రోలు ఉన్నంత వరకు షికారు చేసి, ఆ తర్వాత మరో బైక్ను చోరీ చేస్తున్న నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా
ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాటు వేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. ఆ మహిళలు ఎక్కిన బస్లోనే ఎక్కుతారు. మాటలు కలిపి చాకచక్యంగా బ్యాగులు, మెడల్లోంచి బంగారు నగలు మాయం చేస్తారు. పని పూర్తికాగానే
రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశ�
పై ఫొటోలో ఇక్కడ కనిపిస్తున్న మోటర్ల సంఖ్య అక్షరాల నూటొక్కటి.. అయితే, ఇవేమీ ప్రదర్శన కోసం పెట్టినవో.. లేక మెకానిక్ షెడ్డుకు రిపేర్కు తెచ్చినవో కాదు.. పొద్దంతా కాలువగట్లు, గోదావరి పరీవాహక ప్రాంతం, మెకానిక్�
ఎస్కార్ట్ జాబ్ల ఆశ చూపి యువకులను మోసగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు సైబర్ ఫ్రాడ్స్టర్స్ను అరెస్ట్ చేశారు.
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్