నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనంత య్య తెలిపిన వివరాలు.. �
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�
నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఎ.రషీద్ కథనం ప్రకారం... పాతబస్తీ ఫలక్నుమాకు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా వృత్తి�
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�