పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న స�
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు,
సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ దాడిలో నగదు రూ.5670, ఏడు మోటార్ సైకిళ్లు, ఐదు మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకు�
చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు �
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
గుట్టుచప్పుడు గాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని అరెస్తు చేసినట్లు మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ భీంరెడ్డి రాంరెడ్డి వెల్లడించారు
రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, �
యూట్యూబ్లో చూసి.. 2 వేల రూపాయల నకిలీ నోట్లు తయారుచేసి, రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింట ర్, ఏడు సెల�