సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫ
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ�
బొటనవేలి పై ఉన్న నాలుగు గీతల క్లూతో సైబరాబాద్ పోలీసులు అత్యంత కిరాతక దొంగల ముఠాను గురువారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా 400 చోరీలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముఠాకు చె�
కాపీ రైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సామగ్రి క్రయ విక్రయాలను కొనసాగిస్తున్న నలుగురు వ్యాపారులపై బోయిన్పల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై యుగంధర్ తెలిపిన �
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో చోటుచేసుకున్నది. ఉ�
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని బసేరా హోటల్, పబ్పై సోమవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు
హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరితో పాటు దానిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం.38లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్�