రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, 24గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చినా అక్కడక్కడా పంట పండక రైతులు నష్టపోతున్నారు. ఇందుకు కారణం గుర్తింపు లేని కంపెనీలతో పాటు మరి కొన్ని గుర్తింపు ఉన్న కంపెనీలో అత్యాశతో నకిలీ, క�
బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. య�
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�
పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నా�
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
మాదక ద్రవ్యాలకు కేంద్రంగా పబ్బులు మారుతున్నట్లు హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడానికి డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పబ్బుల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక క�
విజయవాడ హైవే పై ఓ స్నాచర్ బరితెగించాడు. ఓ మహిళ చైన్ లాగే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడినా.. గొలుసు లాక్కొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వాడిన బండిపై కట్టిన రాయితీ