ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. కొబ్బరి బోండాల మాటున హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆలేర్ పోలీసులు కలిసి అరెస్టు �
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఎక్స్ఛేంజర్దే కీలక పాత్ర ఉంటుందని పోలీసులు గుర్తించారు. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీవీనగర్లో నివాసముండే వెంకటేశ్వర్రావు
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీచేసి పెట్రోలు ఉన్నంత వరకు షికారు చేసి, ఆ తర్వాత మరో బైక్ను చోరీ చేస్తున్న నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా
గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... లింగంపల్లి రైల్ విహార్ కాలన�
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ
డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున
ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాటు వేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. ఆ మహిళలు ఎక్కిన బస్లోనే ఎక్కుతారు. మాటలు కలిపి చాకచక్యంగా బ్యాగులు, మెడల్లోంచి బంగారు నగలు మాయం చేస్తారు. పని పూర్తికాగానే
పై ఫొటోలో ఇక్కడ కనిపిస్తున్న మోటర్ల సంఖ్య అక్షరాల నూటొక్కటి.. అయితే, ఇవేమీ ప్రదర్శన కోసం పెట్టినవో.. లేక మెకానిక్ షెడ్డుకు రిపేర్కు తెచ్చినవో కాదు.. పొద్దంతా కాలువగట్లు, గోదావరి పరీవాహక ప్రాంతం, మెకానిక్�
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
మహిళలను అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం ఉప్పల్ పో
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్