Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ కూడా వరద నీటితో చెరువులను తలపించాయ�
నగర శివారులో ఉన్న ఔటర్రింగ్రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�
Hayatnagar | హయత్నగర్ మండల కార్యాలయం ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) గర్భిణులకు, రోగులకు నరకయాతనగా మారింది.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ వ్యాపారి దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్ధవీడు �
గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 2 లక్షలు నగదు ఎత్తుకెళ్లిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, చింతలకుంట, సరస�
నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని హైమా�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కట్ట వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం నివాసి రవీందర్రెడ్డి (47) రియల్ ఎస్టేట�
హయత్నగర్ పరిధిలోని కుంట్లూరు, న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేటు ఉద్యోగి. నిహారిక పిల్లలు ఇద్దరు నాగోల్, బండ్లగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రూ.2.51 లక్షల విలువైన గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని హయత్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్గౌడ్ తెలిపారు.
Hyderabad | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది. రాజేశ్ మృతికి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఆత్మహత్యకు మధ్య సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టార�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయడంతో పాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నారు.