Nalsar University | శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో గంజాయి నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఈ యూనివర్సిటీ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తాజాగా కొత్త మలుపు తీసుకున్నది. యాక్సిడెంట్లో �
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున్ నగర్లో ఎస్వోటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా గంజాయిని విక్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు రూ.2.4 కోట్ల విలువైన 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన వా�
Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Constable Sowmya | నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను తనిఖీ చేయగా 92 కిలోల గంజాయ�
Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి దాదాపు కిల�
Hyderabad | హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు..
వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.483గ్రాముల గంజాయితోపాటు రెండు సెల్ఫోన్లు, ఆటో సీజ్ చేశారు.
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి భారీగా గంజాయి తరలిస్తు�
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినవారితోపాటు పార్టీలో