Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ నుండి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజా
Ramagundam | అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై స్థానికులకు అవగాహన కల్పించారు.
Neethubai | గంజాయి డాన్ నీతూబాయి ఇంటిపై శనివారం మున్సిపల్ అధికారులు దాడులు జరిపారు. నానక్రాంగూడలోని లోథాబస్తీలో ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన కిరాణ దుకాణం, రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు క�
ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్ వాహనంపై అక్రమ�
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Viral Video | మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మీ కాళ్లు పట్టుకుంటా.. నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ సెల్టవర్ ఎక్కి నానా రభసా చేశాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో �
నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుండి 300 గ్రాముల గంజాయి, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శి�
ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శ
గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.5కోట్ల విలువ చేసే 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.