పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల
కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ
నగరంలో గంజాయి విక్రయించే వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలని, అడ్డదారితొక్కి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ, యువతను మత్తువైపు మరల్చుతున్న నిందితుడిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని గురువారం కమిషనరేట్ల�
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న గంజాయి స్మగర్లను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్�
Drugs | హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.