కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం శివారులో గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఏడుగురిని కోదాడ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 1.2 కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్ల�
లొకేషన్ ఆధారంగా ‘డెడ్ డ్రాప్' పద్ధతిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ట్టు గుర్తించిన ఈగల్ ఫోర్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి 14 కేజీల గంజా యి, ఎయిర్గన్ స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్లోని కా�
హైదరాబాద్ ఎస్టీఎఫ్, ఉమ్మడి జిల్లా సీఅండ్డీటీ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు రెండు టీంలుగా ఏర్పడి మంగళవారం రాత్రి సంయుక్తంగా జరిపిన దాడుల్లో 52.8కిలోల ఎండు గంజాయి పట
పుకెట్-ఢిల్లీ మార్గంలో గతవారం ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం నడిపిన పైలట్ ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్టు వెల్లడైంది. విమానం గాలిలో ఉండగా.. ఒక్కసారిగా 300 అడుగులు కింది కి వచ్చేసింది. దీంతో 20 మంది ప్రయా
రాజన్న సిరిసల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కిరాణా దుకాణాలు,
కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా టీం ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు కల్యాణ మండపం సమీపంలో నిందితుల నుండి 6 కేజీల గంజాయి, 38 బాటిళ్ల దగ్గు మందును స్వాధీనం చేసుకుంది. డీ�
భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు...
ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్లు, 4 సెల్�
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలకు కూడా విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు కట్టడి చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు.
Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.