Hyderabad | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఘట్కేసర్ సమీపంలో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ.23.55 లక్షల విలువైన ఎండు గంజాయ
గంజాయి మత్తు వారి జీవితంలో చీకటిని నింపుతున్నది. అంతేకాకుండా మత్తులో లైంగికదాడులు, హత్యలు, దారిదోపిడీలే కాకుండా చివరకు ఆత్మహత్యలకు సైతం పాల్పడే స్థితికి చేరుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వి�
భద్రాచలంలోని కూనవరం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసు�
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబై వెళ్తున్న కోణార్ ఎక్స్ప్రెస్ రైలులో ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించా రు. ఈ తనిఖీల్లో 10కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి �
అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడుతున్నట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా ఇండస్ట్రీలో 2024-25కు
వాళ్లం తా ఉన్నత విద్యావంతులు.. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు ఐఐఐటీలో బిటెక్ పూర్తిచేశారు. ఇంకొకరు ఆర్కిటెక్, మరొకరు ఆర్కిటెక్ కాగా.. వీరంతా తమ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో ఆదాయం తక్కువగా వస్తుందని ఈజ
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. మంగళవారం ఉదయం ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారులను హెచ్ న్యూ విభాగం అధికారులు అరెస్టు చేశారు.
Hyderabad | డబ్బులను సులభంగా సంపాదించాలనుకునే వేరే రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హుమాయూన్ నగర్ పోలీసులు సోమవారం పశ్చిమ మండలం ట్రాన్స్పోర్టు పోలీసులతో కలిసి పట్టుకున్నార�
ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 25.230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ నంబర్ ప్లాట్ ఫారంలో రూ. 26 లక్షల విలువ చేసే 52 కేజీల ఎండు గంజాయి బ్యాగులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.