ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో ఉన్న అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�
Suryapet | సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆగిఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.
Morocco | ఆఫ్రికా జట్టు మొరాకో ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో అడుగుపెట్టింది. హేమాహేమీలను ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. అయితే బుధవారం జరిగిన