తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది �
ఆరుబయట నిద్రిస్తున్న బాలికపై వేపచెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్రగాయాలై చనిపోయింది. ఐనవోలు మండలం నందనం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈఘటనపై కుటుంబ సభ్యులు, ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబసభ్యుల మధ్య తలెత్తే వివాదాల పరిషారంలో పోలీసులు వారి తల్లిదండ్రుల మాదిరిగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ అన్నారు. దంపతులు, అన్నదమ్ముళ్ల మధ్య చిన్న అపార్థా
మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సోమవారం ఎస్పీ వినీత్ గంగన్న మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకార
Mumbai Highway | ముంబై : మహారాష్ట్రలోని ముంబై - నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ వేను గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హైవే రోడ్డుప్రమాదాలకు అడ్డాగా మారింది.
తమిళనాడులోని ఓ గ్రామంలో కులవివక్ష రెండు వర్గాల మధ్య చీలికకు, గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. విల్లుప్పురం జిల్లాలోని కొలియనర్ గ్రామంలో 300 ఏండ్ల పురాతన ద్రౌపతి అమ్మన్ ఆలయం ఉంది.
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగుర
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్నగర్ జిల్లాలో రాజుకున్న మత
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర�