పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్
Azam Khan | గుడ్డతో చుట్టి ఉన్న చిన్న మూటను ఆజం ఖాన్ (Azam Khan) ఇంటి గేటు లోపలకు ఒక వ్యక్తి విసిరాడు. ఆ మూటలో కొన్ని బట్టలు, ఒక టోపీ, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో చేతబడికి సంబంధించిన వస్తువులుగా ఆజం ఖాన్ భార్య, మాజీ ఎంపీ �
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పేకాట ఆడుతున్న స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ
రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఒకే నెలలో వస్తున్నాయని ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్�