అనాథ వృద్ధురాలిని చేరదీసి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. ఆమెకు ఇంటిని నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఇందిరానగర్లో పోలీసులు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన�
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ. 2.80 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
దర్శనం అనంతరం నిద్ర చేసి బుధవారం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. కారు తిరుగల పడడం, డోర్లు తెరుచుకోకపోవడంతో బురద నీటిలో మునిగి సమ్మయ్య, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త అక్కడికక్కడే మృతిచె�
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ
మండలంలోని కొల్లాపూర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకునట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు మంగళవారం కొల్లాపూరు చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెబ్బేరుకు చెందిన స
ఓ మహిళ క్షణికావేశం తన ప్రాణంతోపాటు నవమాసాలు మోసిన కూతురి ప్రాణాలను గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సదురు మహిళ తన 18నెలల చిన్నారితో కలిసి మున్నేరులో దూకి ఆత్మహత్యకు పాల్ప�
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీస్నని నమ్మించి వృద్ధురాలిపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును అపహరించుకుపోకుపోయాడు.
గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై గోపి స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మ