అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భ�
కొత్తూరు మండలంలోని మల్లాపూర్కు చెందిన డాక్యుమెంటరీ రైటర్ మామిడి కరుణాకర్రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. కరుణాకర్రెడ్డి ఉపకారం పొంది.. అపకారం తలపెట్టినందుకే అంతమొందించినట్టు నిందితులు తమ వ�
ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో నేరస్తుడిని ఆరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.50 వేల చొప్పున ఆరుసార్లు (రూ.3లక్షలు) డ్రా చేసి, మరో రూ.50 వేలు డ్రా చేస్తుండగా తల్లీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్ల
కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్కు చేపట్టిన మార్చ్ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ�
భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది.
కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.