ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొంత మందికి చేతి నిండా పని. సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎప్పుడెప్పుడు బెట్టింగ్ వేద్దామని ఆత్రుతతో ఎదురూచూస్తుంటారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసు క్రీడా సంబురాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా ట�
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత�
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దౌర్జన్యానికి దిగారు. ఆందోళన వద్దని సూచించిన పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. షర్మిల ఎస్సై కాలర్ పట్ట�
మండల పరిధిలోని మైసిగండిలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం సింగంపల్లికి చెందిన ఆమనగంటి రాములమ్మ (65) ఆదివారం బంధువుల ఫంక్షన్ నిమిత్తం మైసిగండికి వచ్చింది. తిర�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస
ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు