పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు �
ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ�
Warkaris | మహారాష్ట్ర పూణె (Pune) లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్కారీ భక్తులపై ( Warkari devotees ) పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూణె నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలో గల శ్రీక్షేత్ర ఆలయంలోని ఓ వే�
వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్ఫోర్స్, మడికొండ, ఎనుమాములు పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి కరెన్సీ నోట్లతో ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించింది. రూ.2.75 లక్షల నగదు ఉన్న ఆ బ్యాగ్ను యువకుడు పోలీసులకు అప్పగించాడు.
స్థల యజమానినంటూ ఓ వ్యక్తి వచ్చి.. సదరు భూమిలో పేరుకుపోయిన వ్యర్థాలపై డీజిల్ పోసి నిప్పు అంటించడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలో సంభవ�
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన రాజదండం ‘సెంగోల్' మరోసారి తెర మీదకు వచ్చింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి, సెంగోల్కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చ�
Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు ద�
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఎక్కడైతే ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉంటారో.. ఆ ప్రాంతం ప్రశాంతంగా, ప్రగతిలో ఆదర్శంగా ఉంటుందన�
మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన�
సాంకేతిక లోపంతో ఆగి ఉన్న బస్సును ఆర్టిస్టులతో వెళ్తున్న పుష్ప-2 యూనిట్ బస్సు ఢీకొట్టింది. దాంతో ఇద్దరు ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి వద్ద బుధవారం తెల్లవారుజాము�