మండలంలోని దోతిగూడెంలో గల ఎస్వీఆర్ లేబోరేటరీస్లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై మంటలార్పడంతో పెనుప్రమాదం తప్పింది.
మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జార్జి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 36 మంది పోలీసులతో ఇంటింటి తనిఖీలు నిర్వహిం�
ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని, భార్యా పిల్లలు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. వారంలోనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణం మీదకొచ్చింది. ఏ కేసులో ఎవరిని తీసుకొచ్చి చితక బాదుతున్నారో తెలియడం లేదు.కొన్ని సందర్భాల్లో ఏదైనా కేసుల్లో విచారణ కోసం అనుమానంతో
రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని బాధితులు దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులు, కర్రలతో నిహాంగ్లు, నిరసనకారులు దాడి చేశారు.