ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో పేలుడు ఘటనలు (bomb blast) ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.
ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.
మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న గణాంకాలు మాత్రమే. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అనధికారిక �
ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆటో డ్రైవర్ ఆమె మెడలోని నగలు కొట్టేయడంతోపాటు రాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రూరల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్ల�
గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురయ్యాడు. తీహార్ జైలులో మంగళవారం జరిగిన దాడిలో అతడు మృతిచెందాడు. ఓ కేసులో 2015 నుంచి టిల్లు అలియాస్ సునీల్ మాన్ తీహార్ జైలులో ఉంటున్నాడు. అదే జైలులో ఉన్న అతడి
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐపీఎస్ (2005 బ్యాచ్)అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాశ్ మొహంతి, హైదరాబాద్ అడిషనల్ సీప�
కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందు�
వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బోరబండ పోలీస్ ఔట్పోస్ట్ త్వరలో పూర్తి స్థాయి ఠాణాగా ఏర్పడనున్నదని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. బోరబండ సైట్-2 కాలనీలోని ఔట్పోస్ట్ను పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, ఎస్సార్నగర్ పోలీ�
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ