జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ కె.నర్సింహ అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్టౌన్, టూటౌన్, రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లతోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించార�
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లలో అగ్నిమాపక తనిఖీలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కే త�
ఇటీవల పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ
ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై గురువారం హై�
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వె�