కడప తరహా రౌడీయిజం, రాజకీయాలు తెలంగాణలో సాగవని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ తెలుసుకోవాలని టీఎస్ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ సూచించారు.
పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు ఆయా శా
కుల వ్యవస్థ, వర్ణబేధం, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరు డు అని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఆదివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు.
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాందించాలనే ఆశతో చెవిటి..మూగలా నటిస్తూ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. సీసీఎస్ మాదాపూర్ , కేపీహెచ్బీ ప�
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�
తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంల
మానకొండూర్ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడడంలేదు. గోదావరిఖనికి చెందిన సాయితేజ, రౌడీషీటర్ అరుణ్కు మధ్య గల పాతకక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం రాత్ర�
రంజాన్ సందర్భంగా గురువారం నిర్వహించిన వితరణ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకున్నది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మంది మరణించారు. 322 మంది గాయపడ్డారు.
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర