Hyderabad | దొంగలు సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మాదిరిగానే గుర్తింపు కార్డులతో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి.. బంగారం దోచుకుపోయారు. మహారాష్ట్రలో తలదాచుక
పేర్లు మార్చుకొని హాంకాంగ్ కేంద్రంగా కొనసాగుతున్న క్యూనెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ బాగోతాన్ని పోలీసులు గుట్టు రట్టుచేశారు. మంగళవారం బంజారాహిల్స్లో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించ�
Rajasthan | పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది.
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్�
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కట
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�
వనపర్తి ప్రజల మూడు దశాబ్దాల కోరిక అయిన రోడ్ల విస్తరణ కోసం మంత్రి నిరంజన్రెడ్డి స్థానికులను ఒప్పించి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అభినందించాల్సిన మాజీ మంత�
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
రాష్ట్రాన్ని పెట్టుబడులకు గేట్వేగా మార్చిన ఘ నత ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్దేనని రాష్ట్ర పోలీసులు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రశంసించారు.
Telangana | ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వరుడిని చితక బాది వధువును అపహరించిన ఘటన హుజురాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది �