రాష్ట్రంలో వేర్వేరుగా సంభవించిన రోడ్డు ప్రమాదాల వల్ల పలు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు.
టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పంజాబ్ పోలీసులు.. తాజాగా అతని ప్రధాన అనుచరుడు పాపల్ప్రీత్ సింగ్ను అరెస్టు చేశారు.
ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద వాటిని న�
యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�
పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్సింగ్ భింద్రన్వాలేలా కనిపించేందుకు అతడు జార్జియ
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
Newborn Abandoned | ఒక మహిళ మంగళవారం ఇంట్లోనే బిడ్డను కన్నది. అనంతరం అప్పుడే పుట్టిన శిశువును బాత్రూమ్లోని బకెట్లో ఉంచింది. ఆ బిడ్డను ఆ బకెట్లో వదిలేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. తాను బిడ్డను ప్రసవి�
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్