రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్దత్, చక్రవర్తి గుమ్మ�
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.
చుంచుపల్లి మండలం గాంధీకాలనీలో నివాసం ఉంటున్న కొమ్మరబోయిన శ్రీనివాస్ గత నెల 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు.
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�
హైకోర్టును తప్పుదారి పట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 200పై తప్పడు వివరాలతో హైకోర్ట్లో మాజీ జెడ్పీటీసీ ఏర్పుల వెంకటయ్య రిట్ వేశ�
పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శి