పూలను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి అని సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ ఆవరణంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజూ ఉద�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, నాయ కులు, ప్రజలు, వాహనదారులు నిబంధనలు పాటించాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం బ
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అత్తను రివాల్వర్తో కాల్చి హతమార్చిన ఘటనలో కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ రివాల్వర్ను చోరి చేసి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ప్రవర
పిస్టల్తో అల్లుడు అత్తను చంపి న ఘటన హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూత
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి చేపట్టిన కుక్కర్ల పం�
యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, �
కడ్తాల్ మండలం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఆమనగల్లు మండలంలో ఉన్న కడ్తాల్ గ్రామాన్ని ప్రభుత్వం కడ్తాల్ మండల క�
ఆస్ట్రేలియా వెళ్తున్నాను.. నా కోసం వెతకవద్దు.. అంటూ వాట్సాప్లో కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్పేట సమీపంలోని సబ్జ�
ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు.
Ramdev Baba | అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది.
ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో యూ ట్యూబర్గా పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం జూబ్లీహ�
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రహదారులపై వర్షం నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ