యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, �
కడ్తాల్ మండలం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఆమనగల్లు మండలంలో ఉన్న కడ్తాల్ గ్రామాన్ని ప్రభుత్వం కడ్తాల్ మండల క�
ఆస్ట్రేలియా వెళ్తున్నాను.. నా కోసం వెతకవద్దు.. అంటూ వాట్సాప్లో కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్పేట సమీపంలోని సబ్జ�
ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు.
Ramdev Baba | అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది.
ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో యూ ట్యూబర్గా పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం జూబ్లీహ�
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రహదారులపై వర్షం నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్రెడ్డి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొం డ, నల్లబెల్లి మండలాలకు చెందిన భూ సర్వేయర్లు శామ్యూల్, మల్లయ్య, కుశాల్కు ఫోన్ చేసి తాను ఏసీ
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన సంఘటన బయటపడింది. దీనిపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నది. ఐటీసీలో సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాద్రి-కొత్తగూ �
పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు �
జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల(డీపీవో)ను అత్యాధునిక పద్ధతిలో భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.