మద్యం మత్తులో తండ్రి ని కొడుకు హతమార్చిన ఘటన వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. సీఐ మహేశ్వర్రావు కథనం మేరకు.. గ్రా మానికి చెందిన తెలుగు బచ్చన్న (85)కు ముగ్గురు కుమారులు.
చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆదివారం ఓ వృద్ధురాలు తిరుగుతుండగా పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ ఆమెను ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి.. భోజనం పెట�
విజబుల్ పోలీసింగ్కి ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో మరింత భరోసాని పెంచాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భం�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన �
సంక్రాంతి పండుగకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జా�
పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి. భూవివాదంలో తలదూర్చినందుకు ఇన్స్పెక్టర్, లంచం డిమాండ్ చేసినందుకు ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.
నేటి రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసిన మచ్చలేని, మహామనిషి మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కొనియాడారు. రాజకీయాల్లో ఎలాంటి కల్మషం లేని వ్యక్తిగా �
పార్ట్టైం జాబ్ కోసం ఓ యువకుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తుడి చేతిలో చిక్కి రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద�
హనుమకొండ లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన అహ్మద్అలీ కెనడా వెళ్లేందుకు శుక్రవారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేయడానికి ఆన్లైన్లో రూ.2.35లక్షలు చెల్లించాడు.
గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన �
జడ్చర్ల నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజలు నూతన సంవత్సర వేడుకల ను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మధ్యరాత్రి 12గంటల తర్వాత కేక్కట్ చేసి 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలిక�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగ�