పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి. భూవివాదంలో తలదూర్చినందుకు ఇన్స్పెక్టర్, లంచం డిమాండ్ చేసినందుకు ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.
నేటి రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసిన మచ్చలేని, మహామనిషి మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కొనియాడారు. రాజకీయాల్లో ఎలాంటి కల్మషం లేని వ్యక్తిగా �
పార్ట్టైం జాబ్ కోసం ఓ యువకుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తుడి చేతిలో చిక్కి రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద�
హనుమకొండ లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన అహ్మద్అలీ కెనడా వెళ్లేందుకు శుక్రవారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేయడానికి ఆన్లైన్లో రూ.2.35లక్షలు చెల్లించాడు.
గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన �
జడ్చర్ల నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజలు నూతన సంవత్సర వేడుకల ను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మధ్యరాత్రి 12గంటల తర్వాత కేక్కట్ చేసి 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలిక�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగ�
పోలీసులు విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటరమణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉన్న పోలీస్స్టేషన్ను సందర్శించి గదులు, పలు రికార్డులను తనిఖీ చేశా�
భూతగాదాలతో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకొని గాయపర్చుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన
పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఉద్యోగం లేకపోయినా ఫ ర్వాలేదు ఇంటికి రా అమ్మా అంటూ ఓ నిరుద్యోగ యువతి ఆవేదన చెందుతున్నది. మద్దూరు మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బసమ్మ దంపతులకు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నా రు. వెంకటయ్య తాసీల్దార