Double murder | మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తల్లీకొడుకును ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది.
ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రా
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడిన ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలా వద్ద ఫుట్పాత్పై ఉంటున్న శ్రీనివాస్, జమ�
పోలీస్స్టేషన్లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్లలో అమలవుతున్న నిబంధన.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�
ఇండ్ల మధ్య ఉన్న దారి విషయమై తగాదాతో అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. ఈ దారుణం బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట ఏసీపీ రామలింగ రాజు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ�
ఉమ్మడి జిల్లాలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా
మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య రోజురోజుకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ వ్యవహా రం మూడు నెలల నుంచి కొనసాగుతుందని ఉద్యోగు లు, సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి వంచించిన ఓ పోలీసు అధికారి బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. న్యాయం కోసం బాధితురాలు ఠాణా ఎదుట బైఠాయించింది. దీంతో సదరు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.
నగరంలోని త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకుకారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గౌతం నగర్ కు చెందిన పవన్(20) ఆదివారం రాత్ర
నగరంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ ఏరియాలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డమ్మీ పిస్తోల్తో హల్చల్ చేశారు. చీకట్లో కూర్చొని తమ వద్ద ఉన్న తుపాకీని పేలుస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. నగరంలోని ఖిల్లా పరిధ