Dance In PS | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని పోలీస్స్టేషన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్
Viral video | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహాదేవపూర్లో(Mahadevpur) కాంగ్రెస్ జెడ్పీటీసీ(Congress ZPTC) భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి.
ఓటు హక్కు వినియోగంపై పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో మూడో తరగతి చదివే ఆ చిన్నారి స్ఫూర్తి పొందాడు. ఓటు విలువ తెలుసుకొన్న ఆ బాలుడు.. తమ తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊర�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ కోసం తీసుకొచ్చిన ఇద్దరు అనుమానితులు సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చోరీ ఘటనలు జ�
కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పో�
పార్లమెంట్ ఎన్నికలను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ సమీక్షా సమావ
మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.1లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్క�
తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఊటుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రమాదేవి కూతురు కుమ్�
జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటర్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14.19లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్ తెల
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు.
దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్ను పట్టు�
ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని మందలిం