Man Sets Mother On Fire | ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసు�
Bull | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు ఓ అనుకోని అతిథి వచ్చి ఏకంగా స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది.
పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే వారికి న్యాయం జరిగేలా చూడాలని వరంగల్ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సిబ్బందికి సూచించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకున్నాడు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నాడు. ‘చెప్పినట్లు వింటారా.. లేకపోతే పట్టు�
‘శాంతిభద్రతల పరిరక్షణ కోసం గస్తీ చెయ్యమంటే పోలీస్స్టేషన్లో ఏం చేస్తున్నావ్' అంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును మందలించారు. నగరంలో వరుసగా హత�
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్య�
సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశాడో వ్యక్తి. ప్రభుత్వ విశ్రాంత భవనం నిర్మించేందుకు చేసిన శంకుస్థాపన శిలాఫలకం ఉన్నా.. దానిని కనుమరుగు చేసేందుకు బుధవారం ఆస�
Police Station | పోలీస్ స్టేషన్కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్�
అభాగ్యులకు అండగా నిలవాల్సిన అశ్వారావుపేట రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలమయంగా మారుతోంది. సాక్షాత్తూ ఇక్కడి పోలీసులు, సిబ్బందికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన తమకు అన్య
ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి వెలగలరాయుని చెరువు నుంచి కొన్ని నెలలుగా కొంతమంది ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టన�
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వస్తున్న బస్సు �
అమెరికాలో గత నెల 28న కనిపించకుండాపోయిన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ఏంజెల్స్లో నితీషా తప్పిపోయారు.