Police Station Set On Fire | ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థిత�
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక
ఏపీలో చంద్రబాబునాయుడు గెలవాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఆదివారం శ్రీనగర్కాలన�
: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఉప్పల్ రింగ్ రోడ్డులోని పోలీస్స్టేషన్ సమీపంలో స్కైవేకు వెళ్లే ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అందుబాటులోకి రాకపోవడంతో మెట్రోకు వెళ్లే ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బందులు త�
మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోకుండా విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తుర్కయంజాల్ సాయి పంచవటి హోమ్స్ కాల
అది రక్షకభట నిలయం. బాధితులకు భరోసా కేంద్రం. ఎంతో మంది తమ గోడును పోలీసులకు చెప్పుకోడానికి వస్తుంటారు. కానీ, ఆ పోలీస్స్టేషన్ ఓ కాంగ్రెస్ నాయకుడికి డ్యాన్స్ క్లబ్లా మారింది.
Dance In PS | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని పోలీస్స్టేషన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్
Viral video | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహాదేవపూర్లో(Mahadevpur) కాంగ్రెస్ జెడ్పీటీసీ(Congress ZPTC) భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి.
ఓటు హక్కు వినియోగంపై పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో మూడో తరగతి చదివే ఆ చిన్నారి స్ఫూర్తి పొందాడు. ఓటు విలువ తెలుసుకొన్న ఆ బాలుడు.. తమ తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊర�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ కోసం తీసుకొచ్చిన ఇద్దరు అనుమానితులు సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చోరీ ఘటనలు జ�
కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పో�
పార్లమెంట్ ఎన్నికలను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ సమీక్షా సమావ