అభాగ్యులకు అండగా నిలవాల్సిన అశ్వారావుపేట రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలమయంగా మారుతోంది. సాక్షాత్తూ ఇక్కడి పోలీసులు, సిబ్బందికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన తమకు అన్య
ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి వెలగలరాయుని చెరువు నుంచి కొన్ని నెలలుగా కొంతమంది ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టన�
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వస్తున్న బస్సు �
అమెరికాలో గత నెల 28న కనిపించకుండాపోయిన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ఏంజెల్స్లో నితీషా తప్పిపోయారు.
Police Station Set On Fire | ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థిత�
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక
ఏపీలో చంద్రబాబునాయుడు గెలవాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఆదివారం శ్రీనగర్కాలన�
: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఉప్పల్ రింగ్ రోడ్డులోని పోలీస్స్టేషన్ సమీపంలో స్కైవేకు వెళ్లే ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అందుబాటులోకి రాకపోవడంతో మెట్రోకు వెళ్లే ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బందులు త�
మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోకుండా విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తుర్కయంజాల్ సాయి పంచవటి హోమ్స్ కాల
అది రక్షకభట నిలయం. బాధితులకు భరోసా కేంద్రం. ఎంతో మంది తమ గోడును పోలీసులకు చెప్పుకోడానికి వస్తుంటారు. కానీ, ఆ పోలీస్స్టేషన్ ఓ కాంగ్రెస్ నాయకుడికి డ్యాన్స్ క్లబ్లా మారింది.