తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. కమలానగర్లో న
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం ను�
ప్రేమికులను విధి విడదీసింది.. రెప్పపాటులో వారి జీవితాల్లో చీకట్లు నింపింది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది.
నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
సర్కస్ ఆడేందుకు వచ్చిన ఆరేళ్ల చిన్నారి సంధ్యను ఓ బాలుడు పథకం ప్రకారమే కెనాల్ నీటిలో నెట్టేసి హత్య చేసినట్లు తేలింది. పర్వతగిరి పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ పీ రవీ
సిబ్బంది మర్యాదగా ప్రవర్తించి సమస్యను తెలుసుకోవాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్, భరోసా, సఖీ సెంటర్లను సోమవారం ఆమె సందర్శించి పరిసర ప్రాంతాలను పరి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్న�
Double murder | మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తల్లీకొడుకును ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది.
ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రా
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడిన ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలా వద్ద ఫుట్పాత్పై ఉంటున్న శ్రీనివాస్, జమ�
పోలీస్స్టేషన్లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్లలో అమలవుతున్న నిబంధన.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�