రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మ�
మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్న వ్యక్తిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకున్న గొడవలో హోంగార్డు చేతిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింద�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గుడుంబా గుప్పుమంటున్నది. స్థానిక పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేయ
కండక్టర్ను అసభ్య పదజాలంతో దూషించి.. దాడికి పాల్పడిన ఓ యువతిపై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
Leopard Enters Police Station | ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్స్టేషన�
నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. బుధవారం ఆసిఫాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెల వారీ నేర సమీక్ష నిర్వహించారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్స్టేషన్లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం... స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నా�