పోలీసులు విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటరమణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉన్న పోలీస్స్టేషన్ను సందర్శించి గదులు, పలు రికార్డులను తనిఖీ చేశా�
భూతగాదాలతో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకొని గాయపర్చుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన
పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఉద్యోగం లేకపోయినా ఫ ర్వాలేదు ఇంటికి రా అమ్మా అంటూ ఓ నిరుద్యోగ యువతి ఆవేదన చెందుతున్నది. మద్దూరు మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బసమ్మ దంపతులకు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నా రు. వెంకటయ్య తాసీల్దార
ప్రజలకు అందుబాటులో ఉండి చట్టపరిధిలో సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందేలా పని చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ సుధీర్రాంనాథ్కేకన్ సూచించారు. బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టే
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. తరగతి గదుల్లో పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్ది, ఉన్నతమైన గౌరవం పొందాల్సిన ఈ ఉపాధ్యాయుడు.. ప్రేమ పేరిట ఇద్దరు యువతులను వంచించాడు.
దైవ కార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బాలరాజును పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి లింగాల మండలం అంబటిపల్లిలో జరిగే ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు వెళ్తున్న గువ్వల వాహన శ్�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.
woman mistakenly shot | ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే ఒక పోలీస్ అధికారి పొరపాటున పిస్టల్తో ఆమె తలపై కాల్పులు జరిపాడు. (woman mistakenly shot) దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో నాలుగేండ్ల బాలికపై ఓ సబ్ ఇన్స్పెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది రాష్ట్ర ప్రజల్ని షాక్కు గురి చేసింది.
ఒక భూమికి సంబంధించిన కేసులో ఉ న్న నిందితులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు స మాచారం అందడంతో నవాబ్పేట పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం మే�
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ముఖ్యమంత్రి బీరేన్సింగ్ నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.