అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ నంబర్వన్గా పనిచేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను గురువారం చేవెళ్ల ఎ
పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు.
Complaint | పోలీసులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ( Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీస్ స్టేషన్ (Police Staion)లో ఫిర్యాదు చేశారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది.
మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మూగజీవాలైన ఎడ్లు పొలంలో మేశాయన్న ఆగ్రహం తో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. పశువులా ప్రవర్తించి ఎడ్ల యజమానిపై క్రూరంగా ప్రవర్తించాడు.
జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చి, తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని 23 ఏండ్లకు పట్టుబడ్డడు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.
ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్
మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టే
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే... యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి
మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్తు తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
తన సోదరి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని అన్న తల నరికి, దానిని చేతబట్టి తిరగడంతో గ్రామస్తులు భీతావహులయ్యారు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. తన సోదరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం
పోలీస్ సిబ్బంది విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల కేం ద్రంలోని పోలీస్స్టేషన్ను సోమవారం డీఎస్పీ తనిఖీ చేశారు.
Jadcherla | ఇప్పటి వరకు ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీస్ స్టేషన్లోని లాకప్ ఉంటారు. కానీ.. ఈ పోలీస్స్టేషన్ లాకప్లో ఓ కోడిపుంజు కూతూ కనిపించింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోల�