కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్రెడ్డి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొం డ, నల్లబెల్లి మండలాలకు చెందిన భూ సర్వేయర్లు శామ్యూల్, మల్లయ్య, కుశాల్కు ఫోన్ చేసి తాను ఏసీ
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన సంఘటన బయటపడింది. దీనిపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నది. ఐటీసీలో సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాద్రి-కొత్తగూ �
పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు �
జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల(డీపీవో)ను అత్యాధునిక పద్ధతిలో భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.
అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ నంబర్వన్గా పనిచేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను గురువారం చేవెళ్ల ఎ
పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు.
Complaint | పోలీసులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ( Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీస్ స్టేషన్ (Police Staion)లో ఫిర్యాదు చేశారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది.
మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మూగజీవాలైన ఎడ్లు పొలంలో మేశాయన్న ఆగ్రహం తో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. పశువులా ప్రవర్తించి ఎడ్ల యజమానిపై క్రూరంగా ప్రవర్తించాడు.
జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చి, తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని 23 ఏండ్లకు పట్టుబడ్డడు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.
ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్
మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టే