Hyderabad | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది. రాజేశ్ మృతికి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఆత్మహత్యకు మధ్య సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టార�
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులకు పాల్పడ్డాడన్న కేసులో న్యూఢిల్లీ కృషి భవన్లో పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి సోహైల్ మాలిక్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Zero FIR | అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది.
ఆసియా పసిఫిక్ ప్రపంచ క్రీడా పోటీల్లో వనపర్తికి చెందిన కానిస్టేబుల్ గోపాల్ నాయక్ డబుల్ ధమాకా మోగించాడు. దక్షిణ కొరియా వేదికగా జరిగిన ఈ క్రీడల్లో గోపాల్.. డిస్కస్త్రోలో పసిడి, షాట్పుట్లో రజత పతకా
Uttarpradesh Police: యూపీ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి మద్యం తాగాడు. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు వేశారు. హోళీ పండుగ వేళ జరిగిన ఈ ఘటనకు చెందిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికే ‘ఠాణా దివస్' నిర్వహిస్తున్నామని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సామాన్యులు నిర్భయంగా పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అంద
రంగారెడ్డి జిల్లా యాచారం పోస్టాఫీస్లో ఘరానా మోసం చోటుచేసుకున్నది. రూ.30లక్షలకుపైగా ఖాతాదారుల సొమ్మును ఓ అధికారి కాజేశాడు. పోస్టాఫీస్లో ఖాతాదారులు జమ చేసుకున్న డబ్బులను లెక్కల్లో చూపకుండా నొక్కేశాడు.
Home Minister Mahmood Ali | శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్స్టేషన్ను మంత్రి డీజీపీ అంజ
రండి.. వచ్చి చూడండి. చూసి నేర్చుకోండి. కత్తిరించడం కష్టం కాదు. నేర్చుకుంటే రానిది లేదు. కుట్టు మెషీన్ మీద కాలు పెట్టండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. పైసలు సంపాదించండి. పదింతలు సంతోషంగా జీవించండి.. అంటూ పేదిం�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసుల ముందే కాల్చిచంపిన ఘటన చోటుచేసుకోగా.. తాజాగా రాష�
Dacoit | పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు ఆ పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించారు. జనం దాడి చేసిన సమయంలో పోలీస్ స్టేషన్లో కేవలం నలుగురు సిబ్బంది �
‘ప్రధాని మోదీపై ఫిర్యాదా? దాన్ని మేం తీసుకోం, కేసు నమోదు చేయం’ ఇదీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని భోపాల్ పోలీసులు ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాధానం. ఈ ఘటన రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు ప్రకటన తర్వాత శ�