బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే... యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి
మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్తు తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
తన సోదరి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని అన్న తల నరికి, దానిని చేతబట్టి తిరగడంతో గ్రామస్తులు భీతావహులయ్యారు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. తన సోదరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం
పోలీస్ సిబ్బంది విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల కేం ద్రంలోని పోలీస్స్టేషన్ను సోమవారం డీఎస్పీ తనిఖీ చేశారు.
Jadcherla | ఇప్పటి వరకు ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీస్ స్టేషన్లోని లాకప్ ఉంటారు. కానీ.. ఈ పోలీస్స్టేషన్ లాకప్లో ఓ కోడిపుంజు కూతూ కనిపించింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోల�
ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ‘చైల్డ్ లైన్ 1098 కాల్'ను ఇకనుంచి రాష్ర్టాలకు అప్పగిస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. రాష్ర్టాల్లోని పోలీస్ స్టేషన్లకు ఆ కాల్ను �
మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గురువారం సాయంత్రం బోల్తా పడిన కారులో గంజాయి లభించిన విషయం విదితమే. అయితే 104 కిలోల గంజాయి పట్టుబడిందని దాని విలువ రూ.20.18 లక్షలు ఉంటుందని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటి వాటిని పోలీసులు వాటిని స�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్టి జితిన్ కుమార్ సూచించారు. మండలంలోని దేవునిగూడెం, ఆకొండపేట గ్రామాల్లో శనివారం పోలీస్ శాఖ, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్�
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
అప్పుడే పుట్టిన శిశువును అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేయడంతో స్థానికుల చొరవతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�