అనుమానాస్పద స్థితిలో చాదర్ఘాట్ బ్రిడ్జి పైనుంచి దూకి గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుమారు (42) ఏం�
ఏఎస్సైని వేధించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సై వేధిస్తున్నాడంటూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్స్టేషన్లో ఈనెల 9వ తేదీ రాత్రి ఏఎస్సై సుధారాణి చున్నీతో ఉరే�
కాంగ్రెస్ నాయకుడి బర్త్డే వేడుకలకు పోలీస్స్టేషన్ వేదికగా మారింది. ఎస్సై సమక్షంలోనే కాంగ్రెస్ మండల అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్కట్ చేసి అక్కడే పంచి పెట్టడం మరోమారు చర్�
నిర్మల్ జిల్లాలోని వైన్స్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను
Vikarabad | వికారాబాద్ జిల్లా పరిధిలోని బషీరాబాద్లో షాద్నగర్ తరహా ఉదంతం చోటు చేసుకుంది. విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. కుమారుడి ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కా
మద్యం, జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 బైక్లు ఎత్తుకెళ్లాడు. శనివారం తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
BJP Leader Beats Up Woman | ఒక బీజేపీ నేత ఏకంగా పోలీస్ స్టేషన్లో మహిళపై దాడి చేశాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్లిన ఆయన తొలుత చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆమెను కొట్టడం కొనసాగించగా అక్కడున్న పోలీసులు, ఇతరులు అడ్డుకునేందుకు ప్రయ�
ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని
పెండింగ్ కేసులు పెరిగిపోవడంతో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ గంట ముందే స్టేషన్కి చేరుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో.. స్టేషన్ మీదకు ఎవరో ఓ బాంబు విసిరేసినట్టు ఓ బంతి కిటికి అద్దాలను పగులగొట్టుకొని ఇన్�
Stray dogs | సీఎం రేవంత్ అంకుల్ కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి అంటూ కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు రికార్డులు తనిఖీ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై లింగంపల్లి రాజుగౌడ్ సేవలు ప్రారంభించారు. కొమురవెల్లి మండలం ఏర్పాటైన తర్వాత పోలీస్స్టేషన్ను మల్లన్న ఆల య గెస్ట్హ