మండలంలోని వనిపాకల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం చిట్యాల పో�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో రుణాల పేరిట భారీ సాం జరిగింది. చనిపోయినవారి పేరిట రూ.6 కోట్ల వరకు రుణాలు స్వాహా చేసినట్టు శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
Ambati Rambabu | వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్య
హయత్నగర్ పోలీస్ స్టేషన్లో (Hayathnagar PS) పేలుడు కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే గదిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమంలో ఆయన శేరిగూడ గురుకుల పాఠశాలలోకి అను�
లగచర్ల ఘటనతో ఇంటాబయట పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వ�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ (బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. మృతుల కుటుంబ
రాష్ట్రంలోని సగం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని పోలీసు శాఖ ఇచ్చిన వివరణలో తేలిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎస్సై వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఠాణాలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకున్నది.